మార్కో రూబియో: వార్తలు
Operation Epic Fury: ఇరాన్లో బాలికల పాఠశాలపై భయంకర దాడి.. 150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు
ఇరాన్లో జరిగిన మినాబ్ బాలికల పాఠశాలపై దాడి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
Video: దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
Oil prices : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు 200 డాలర్లకు చేరే ప్రమాదం!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
India-US trade agreement: ఏప్రిల్ నుంచి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం అమల్లోకి: పీయూష్ గోయల్
భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్) ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి.
India-US: ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్ డీల్పై భారత్
అమెరికా-భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) ముందు జరిగిన కీలక పరిణామాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
Jaishankar: ట్రేడ్ డీల్ కుదిరింది.. ఇక కీలక ఖనిజాలపై దృష్టి: వాషింగ్టన్లో ట్రంప్ కీలక సహాయకులతో జైశంకర్ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత, భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది.
Marco Rubio: ఇరాన్లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో
పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు, సైనిక బలగాల మోహరింపుతో ఇరాన్పై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.
One year of Trump 2.0: ట్రంప్ 2.0కి ఏడాది: టారిఫ్ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?
2025 ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్హౌస్కి చేరుకున్నప్పుడు, భారత్లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.
Board of Peace: గాజా కోసం ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'… 1 బిలియన్ డాలర్లు ఇస్తేనే శాశ్వత సభ్యత్వమా?
గాజా భవిష్యత్తును పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'బోర్డ్ ఆఫ్ పీస్'లో శాశ్వత సభ్యత్వం పొందాలంటే 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Delhi Bomb Blast: 'భారత్ కు మా సహాయం అవసరం లేదు': మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై భారత భద్రతా సంస్థలు వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
Marco Rubio: పాక్తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా
పాకిస్థాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలన్న ఉద్దేశం అమెరికాకు ఉందని.. అయితే ఈ చర్య భారత్తో ఉన్న చారిత్రక, కీలక సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు.
US: జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
టారిఫ్ సమస్యలతో భారత్-అమెరికా సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
US Secretary: భారత్-పాకిస్తాన్ పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది: మార్కో రూబియో
భారత్-పాకిస్థాన్ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని ప్రధాని నరేంద్ర మోదీస్పష్టం చేసినా, ఆ అభిప్రాయాన్ని అమెరికా మాత్రం తిరస్కరించింది.
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అమెరికా
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసులో అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం తీసుకుంది.
USA: ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో మాకు సంబంధం లేదు: అమెరికా
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టిన ఘటనపై అమెరికా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.
USA: 'చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం'.. మార్కో రూబియో సంచలన ప్రకటన
విదేశీ విద్యార్థుల విషయంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం, తాజాగా మరో సంచలనాత్మక ప్రకటనకు సిద్ధమవుతోంది.